ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవు అంత్యక్రియలకు హాజరు.. 150 మంది అరెస్టు

ABN, First Publish Date - 2020-05-24T22:52:19+05:30

ఒకపక్క కరోనా. మరో పక్క లాక్‌డౌన్ నిబంధనలు. ఈ రెండింటినీ ఏ మాత్రం పట్టించుకోకుండా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఒకపక్క కరోనా. మరో పక్క లాక్‌డౌన్ నిబంధనలు. ఈ రెండింటినీ ఏ మాత్రం పట్టించుకోకుండా ఓ ఆవు అంత్యక్రియలకు దాదాపు 150 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వీరందరిపైనా ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ గ్రామంలో గురువారం ఓ ఆవు మరణించింది. ఆ ఆవుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు దాదాపు 150 మంది హాజరయ్యారు. ఈ  విషయం తెలుసుకున్న పోలీసులు వారందరిపై కేసులు నమోదు చేశారు. అయితే వీరిలో 25 మందిని గుర్తించామని, మరో 125 మందిని గుర్తించాల్సి ఉందని స్థానిక పోలీసు అధికారి  ఒకరు వివరించారు.

Updated Date - 2020-05-24T22:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising