ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కజిరంగా నేషనల్ పార్క్‌లో ‘గోల్డెన్ టైగర్’

ABN, First Publish Date - 2020-07-13T02:10:28+05:30

అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో అరుదైన గోల్డెన్ టైగర్‌‌(బంగారు వర్ణపు పులి) సంచరిస్తున్నట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిస్‌పుర్: అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో అరుదైన గోల్డెన్ టైగర్‌‌(బంగారు వర్ణపు పులి) సంచరిస్తున్నట్లు గుర్తించారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేశ్ హెంద్రే ఈ పులి కదలికలను తన కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా హెంద్రే మాట్లాడుతూ, గోల్డెన్ టైగర్స్ చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు. ‘అయితే విస్తృతమైన సంతానోత్పత్తి కారణంగా పులుల్లో జన్యులోపం ఏర్పడుతుందని కొందరు చెబుతారు. దానివల్లే పులులు ఈ రంగులోకి మారతాయని వారి అభిప్రాయం’ అని హెంద్రే పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 

ఈ ఫోటోలను అటవీ శాఖాధికారి ప్రవీణ్ కశ్యప్ శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. వేలాది లైక్‌లను సొంతం చేసుకుంటున్నాయి.

Updated Date - 2020-07-13T02:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising