ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.10కే కేజీ చేపలు.. అయినా కొనేవారులేరు..!

ABN, First Publish Date - 2020-09-04T01:00:49+05:30

రూ. 10కే కిలో చేపలన్నా కొనే నాథుగే కరువయ్యాడు. బయట మార్కెట్‌లో కిలో రూ.100 పలుకుతున్నచేపల ధర ఆకువీడు మార్కెట్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: రూ.10కే కిలో చేపలన్నా కొనే నాథుడే కరువయ్యాడు. బయట మార్కెట్‌లో కిలో రూ.100 పలుకుతున్నచేపల ధర ఆకువీడు మార్కెట్‌లో ఈ రోజు పది రూపాయలకు పడి పోయింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకువీడు పరిసర చెరువుల్లో సుమారు 40 టన్నుల చేపలు పైకి తేలాయి. వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల ఆక్సిజన్ అందక చేపలు పైకి తేలడంతో ఆకువీడు మార్కెట్‌కు తరలించారు. తేలిన చేపలు కావడంతో రూ.10కి కిలో చొప్పున అమ్మేందుకు సిద్ధపడినా కొనేందుకు స్థానికులు ఆసక్తి చూపలేదు. 

Updated Date - 2020-09-04T01:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising