ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధుమేహులూ.. కరోనాపై భయాందోళనలు వద్దు

ABN, First Publish Date - 2020-04-12T07:17:17+05:30

మధుమేహం, రక్తపోటు, హైపో థైరాయిడ్‌ ఇవన్నీ ఉన్న ఓ 51 ఏళ్ల వ్యక్తి కరోనా నుంచి అతిత్వరగా కోలుకున్నారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ ప్రాంతానికి చెందిన గోపీకృష్ణ అగర్వాల్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా, ఏప్రిల్‌ 7: మధుమేహం, రక్తపోటు, హైపో థైరాయిడ్‌ ఇవన్నీ ఉన్న ఓ 51 ఏళ్ల వ్యక్తి కరోనా నుంచి అతిత్వరగా కోలుకున్నారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ ప్రాంతానికి చెందిన గోపీకృష్ణ అగర్వాల్‌ అనే వృద్ధుడు ఆత్మస్థైర్యంతో కరోనాను జయించి చూపించారు. రకరకాల ఆరోగ్య సమస్యలున్నా .. నగరంలోని ఏఎంఆర్‌ఐ ఆస్పత్రిలో మంచి చికిత్స అందడంతో తాను కోలుకోగలిగానని ఆయన చెప్పారు. మధుమేహం, రక్తపోటు అదుపులో ఉండటం బాగా కలిసొచ్చిందన్నారు. మలేరియా ఔషధాలు ప్రభావవంతంగా పనిచేయడంతో ఆస్పత్రిలో చేరిన 8 రోజుల్లోనే నెగెటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-12T07:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising