ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరిద్వార్‌లో భక్తుల కోలాహలం... కొనసాగుతున్న పితృ అమావాస్య కార్యాలు!

ABN, First Publish Date - 2020-09-17T16:23:14+05:30

దేశంలో ఒకవైపు కరోనా విజృంభిస్తుండగా, మరోవైపు స్థానిక ఉత్సవాలు, పండుగలు జనసందోహం మధ్య జరుగుతుండటం విశేషం. ఈరోజు పితృ అమావాస్య.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిద్వార్: దేశంలో ఒకవైపు కరోనా విజృంభిస్తుండగా, మరోవైపు స్థానిక ఉత్సవాలు, పండుగలు జనసందోహం మధ్య జరుగుతుండటం విశేషం. ఈరోజు పితృ అమావాస్య. ఈ సందర్భంగా పెద్దలకు తర్పణాలు వదలడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపధ్యంలో హరిద్వార్‌కు చేరుకున్న భక్తులు ఉదయం నుంచే పుణ్య స్నానాలు చేస్తూ, పితృకార్యాలు నెరవేరుస్తున్నారు. దీంతో గంగా తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు వివిధ గంగా ఘాట్‌లకు చేరుకుని, పితృకార్యాలతో పాటు దానధర్మాది కార్యక్రమాలు చేపడుతున్నారు. 


Updated Date - 2020-09-17T16:23:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising