ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారికి కరోనా టెస్టు తప్పనిసరి కాదు

ABN, First Publish Date - 2020-05-28T08:36:34+05:30

కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్లలో గర్భిణులు, నవజాత శిశువులు, పిల్లలు, కౌమార దశలోని వారికి చికిత్స చేసే సమయంలో కరోనా పరీక్ష తప్పనిసరి కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ మే 27: కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్లలో గర్భిణులు, నవజాత శిశువులు, పిల్లలు, కౌమార దశలోని వారికి చికిత్స చేసే సమయంలో కరోనా పరీక్ష తప్పనిసరి కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం గర్భిణులు, నవజాత శిశువులు, పిల్లలు, కౌమార దశలోని వారికి కరోనా స్థితితో సంబంధం లేకుండా అవసరమైన సేవలను అందించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదు. కరోనాతో నిమిత్తం లేకుండా ప్రసవించిన గంటలోపే తల్లిపాలు బిడ్డ తాగేలా చూడాలి. ఈ సమయంలో తల్లికి ఫేస్‌మాస్క్‌తోపాటు చేతులు శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. 

Updated Date - 2020-05-28T08:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising