ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రోగుల్లో గడ్డ కడుతున్న రక్తం

ABN, First Publish Date - 2020-05-17T08:16:08+05:30

తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ బారినపడిన కరోనా రోగుల సిరల్లో రక్తం గడ్డకట్టే సమస్య తలెత్తవచ్చని అమెరికాలోని కొలరాడో వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌, మే 16 : తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ బారినపడిన కరోనా రోగుల సిరల్లో రక్తం గడ్డకట్టే సమస్య తలెత్తవచ్చని అమెరికాలోని కొలరాడో వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. త్రాంబోఎలాస్టోగ్రఫీ(టీఈజీ) చేయించుకోవడం ద్వారా ఆ ముప్పు ముదరక ముందే గుర్తించవచ్చని సూచించారు. రోగికి ముందస్తు స్ర్కీనింగ్‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రధానంగా సర్జన్లు, అనస్తీషియాలజిస్టులు వినియోగించే టీఈజీ స్ర్కీనింగ్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టే సమస్యలు గుర్తించేందుకు వాడాల్సిన అవసరం ఉందన్నారు.   

Updated Date - 2020-05-17T08:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising