ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై మిశ్రమ ప్రకటనలు సరికాదు: డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్

ABN, First Publish Date - 2020-07-15T13:29:59+05:30

కరోనాపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు మిశ్రమ ప్రకటనలు చేస్తుండడంతో ప్రజల్లో ఈ వైరస్‌ నియంత్రణకు సంబంధించి విశ్వాసం సన్నగిల్లినట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గెబ్రేయేసస్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌

జెనీవా, జూలై 14: కరోనాపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు మిశ్రమ ప్రకటనలు చేస్తుండడంతో ప్రజల్లో ఈ వైరస్‌ నియంత్రణకు సంబంధించి విశ్వాసం సన్నగిల్లినట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గెబ్రేయేసస్‌ పేర్కొన్నారు. సోమవారం జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ.. నాయకుల ప్రకటనలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉండాలన్నారు. టెడ్రోస్‌ నేరుగా ఎవరి పేరును ప్రస్తావించకున్నా.. వైర్‌సను నిర్మూలించేందుకు కొన్ని దేశాలు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.  

Updated Date - 2020-07-15T13:29:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising