ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరిన 16.30 లక్షల మంది భారతీయులు

ABN, First Publish Date - 2020-09-16T13:40:19+05:30

కరోనా లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసుల కోసం కేంద్రం 'వందే భారత్ మిషన్'(వీబీఎం) చేపట్టిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసుల కోసం కేంద్రం 'వందే భారత్ మిషన్'(వీబీఎం) చేపట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా విదేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. అయితే, ఇప్పటివరకు వీబీఎం ద్వారా సుమారు 16.30 లక్షల మంది ప్రవాసులను విమాన, ఇతర మార్గాల ద్వారా ఇండియాకు తరలించడం జరిగిందని భారత పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం వెల్లడించారు.


వీబీఎం కార్యక్రమం కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు స్వదేశానికి రావడానికి ఎంతో ఉపయోగపడిందని ఆయన అన్నారు. అలాగే భారత్‌లో చిక్కుకున్న ప్రవాసులు విదేశాలకు వెళ్లడానికి కూడా ఈ కార్యక్రమం అవకాశం కల్పించిందని మంత్రి తెలిపారు. ఇక మే 7న ప్రారంభమైన వీబీఎం ఇప్పటికే ఐదు దశలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి ఆరో విడతలోకి అడుగుపెట్టింది.  

Updated Date - 2020-09-16T13:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising