ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30న వూహాన్‌కు ‘వందే భారత్‌’ విమానం

ABN, First Publish Date - 2020-10-24T11:47:53+05:30

కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలోని వూహాన్‌లో చిక్కుకున్న భారతీయులను భారత్‌ స్వదేశానికి తీసుకువెళ్లనుంది. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఈ నెల 30న ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వూహాన్‌కు చేరుకో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, అక్టోబరు 23: కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలోని వూహాన్‌లో చిక్కుకున్న భారతీయులను భారత్‌ స్వదేశానికి తీసుకువెళ్లనుంది. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఈ నెల 30న ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వూహాన్‌కు చేరుకోనుందని ఇక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. వివరాలకు helpdesk.beijing@mea.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని పేర్కొంది.  

Updated Date - 2020-10-24T11:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising