ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు మెడికోలు మృతి

ABN, First Publish Date - 2020-04-07T13:57:53+05:30

ఫిలిప్పీన్స్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం/కదిరి, ఏప్రిల్‌ 6: ఫిలిప్పీన్స్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి చెందారు. అనంతపురానికి చెందిన కొండిగళ్ల పెద్దింటి వంశీ(21),  కదిరికి చెందిన కటికెల రేవంత్‌ కుమార్‌ (21)ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో అక్కడ కూడా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. సోమవారం ఉదయం నిత్యావసర వస్తువులు కొనడానికి ఇద్దరూ బైక్‌పై వస్తుండగా..ఫ్లైఓవర్‌ వద్ద స్తంభానికి ఢీ కొని పై నుంచి కిందపడ్డారు. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 

Updated Date - 2020-04-07T13:57:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising