ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహ్రెయిన్‌లో ఇద్దరు భారతీయ నర్సులకు 'కరోనా'

ABN, First Publish Date - 2020-03-13T15:01:43+05:30

బహ్రెయిన్‌లో మరో ఇద్దరు భారతీయ నర్సులు కరోనావైరస్(కొవిడ్-19) బారినపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనామా: బహ్రెయిన్‌లో మరో ఇద్దరు భారతీయ నర్సులు కరోనావైరస్(కొవిడ్-19) బారినపడ్డారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని కసారగాడ్‌కు చెందిన ఇద్దరు నర్సులు బహ్రెయిన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వారిద్దరిని వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు నర్సులు కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఈ ఇద్దరితో కలిపి బహ్రెయిన్‌లో కరోనా బారినపడ్డ భారతీయ నర్సుల సంఖ్య నాలుగుకు చేరింది. కాగా, బహ్రెయిన్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 195కి చేరాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1.26 లక్షల మందికి ఈ మహమ్మారి సోకింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 4,600 మంది మృత్యువాత పడ్డారు. 


Updated Date - 2020-03-13T15:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising