ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఎన్నారైలు!

ABN, First Publish Date - 2020-10-24T16:40:18+05:30

ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల నాయకత్వంలోని బృందం దుబ్బాక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపుకోసం ఇంటింటి ప్రచారం నిర్వహి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల నాయకత్వంలోని బృందం దుబ్బాక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపుకోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. మంత్రి హరీష్‌రావు సూచనల మేరకు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నారై టీఆర్ఎస్ యూకే నాయకులు విస్తృతంగా పర్యటిస్తూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. కాగా.. ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలను మంచి ఆదరణ లభిస్తుందని ఎన్నారై నాయకులు మీడియా తెలియజేశారు. తమకు అందుతున్న పథకాల గురించి ప్రజలే వివరిస్తూ.. లక్ష మెజారిటీతో సోలిపేట సుజాతను గెలిపించుకుంటామని చెబుతున్నారని పేర్కొన్నారు. నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీలో సోలిపేట సుజాత గెలుపొందబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి పక్షాల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమన్నారు. ఇంటింటి ప్రచారంలో ఎన్నారై టీఆర్ఎస్ యూకే నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల, రాజ్ కుమార్ శాసబోయిన, మల్లేష్ పప్పుల, ప్రవీణ్ పంతులు, శ్రీనివాస్ వల్లాల, స్థానిక నాయకులు బాలకృస్ణ పొగాకు, రాజేష్ భండారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T16:40:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising