ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ట్రంప్‌తో స్టెప్పులేయిస్తా’

ABN, First Publish Date - 2020-02-23T00:01:39+05:30

అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించేందుకు ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. ఇక ట్రంప్ పర్యటనలో నమస్తే ట్రంప్ పేరిట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించేందుకు ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. ఇక ట్రంప్ పర్యటనలో నమస్తే ట్రంప్ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇందుకోసం హౌడీ మోడీ ఈవెంట్‌ను మించి పోయే రీతిలో అహ్మదాబాద్‌ సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు కూడా పాల్గొననున్నారు. ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ కూడా నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ విషయంపై ఆయన తాజాగా ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘కుదిరితే నా పాటలకు ట్రంప్ చేత డ్యాన్స్ చేయిస్తా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా.. అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 24న గుజరాత్‌లో ఈ పర్యటన ప్రారంభం కానుంది. తొలుత అహ్మదబాద్‌లో నిర్వహించే నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరవనున్న ట్రంప్ దంపతులు.. ఆ తరువాత ఆగ్రాకు, అటుపై ఢిల్లీకి పయనమవుతారు.


Updated Date - 2020-02-23T00:01:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising