ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టర్కీలో ఆస్పత్రిలో పేలుడు.. 9 మంది కరోనా రోగుల మృతి

ABN, First Publish Date - 2020-12-20T10:30:17+05:30

టర్కీలో కరోనా చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో పేలుడు సంభవించి 9 మంది రోగులు మృత్యువాత పడ్డారు. గజియాంటెప్‌ పట్టణంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంకారా, డిసెంబరు 19: టర్కీలో కరోనా చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో పేలుడు సంభవించి 9 మంది రోగులు మృత్యువాత పడ్డారు. గజియాంటెప్‌ పట్టణంలోని సాంకో యూనివర్సిటీ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సమయంలో ఐసీయూలో 14 మంది రోగులు ఉండగా.. ఐదుగురిని మాత్రం కాపాడగలిగారు. వారిని మరో ఆస్పత్రికి తరలించినట్లు, ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. 


Updated Date - 2020-12-20T10:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising