ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎం కేర్స్ ఫండ్‌కు సత్య నాదెళ్ల భార్య రూ. 2 కోట్ల విరాళం

ABN, First Publish Date - 2020-04-01T01:45:52+05:30

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ నాదెళ్ళ భారత ప్రభుత్వానికి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ నాదెళ్ళ భారత ప్రభుత్వానికి చెందిన ‘పీఎం కేర్స్’ ఫండ్‌కు రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. అనుపమ నాదెళ్ల ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి రూ. 2 కోట్ల విరాళమిచ్చారు. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజల కోసం ఈ డబ్బును ఖర్చుచేయమంటూ ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మరోమారు విరాళాన్ని ప్రకటించడంతో ఆమెపై భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అనుపమ నాదెళ్ల విదేశాల్లో ఉన్నప్పటికి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి విరాళాన్ని ప్రకటించడం ఆమెకు తన మాతృదేశం పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తోందంటూ వెంకయ్య నాయుడు కొనియాడారు.



Updated Date - 2020-04-01T01:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising