ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రవాసులకు పోస్టల్‌ బ్యాలెట్‌ కల్పించాలి.. కేంద్ర ప్రభుత్వానికి ఈసీ ప్రతిపాదన

ABN, First Publish Date - 2020-12-02T08:56:03+05:30

ప్రవాస భారతీయులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. సర్వీసు ఓటర్ల విషయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పద్ధతి విజయవంతంగా కొనసాగుతోందని, ఈ సేవలను ప్రవాస భారతీయులకు పొడిగించవచ్చని ఈసీ పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 1: ప్రవాస భారతీయులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. సర్వీసు ఓటర్ల విషయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పద్ధతి విజయవంతంగా కొనసాగుతోందని, ఈ సేవలను ప్రవాస భారతీయులకు పొడిగించవచ్చని ఈసీ పేర్కొంది. అసోం, పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవాసులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈసీ తెలిపింది. 

Updated Date - 2020-12-02T08:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising