ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంచిబొట్ల బ్రహ్మకు ప్రధాని, సీఎం నివాళి

ABN, First Publish Date - 2020-04-09T13:38:26+05:30

పాత్రికేయ రంగానికి కంచిబొట్ల బ్రహ్మానందం ఉత్తమ సేవలను అందించారని ప్రధాని మోదీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): పాత్రికేయ రంగానికి కంచిబొట్ల బ్రహ్మానందం ఉత్తమ సేవలను అందించారని ప్రధాని మోదీ అన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో కరోనాబారిన పడి బ్రహ్మానందం మృతి చెందడం తీవ్రంగా బాధించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతిని తెలుపుతూ.. ‘ఓం శాంతి’ అంటూ ట్వీట్‌ చేశారు. బ్రహ్మానందం మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరో ప్రకటనలో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బ్రహ్మానందాన్ని ఇంత త్వరగా కోల్పోతామనుకోలేదని ఇండియన్‌ పయనీర్‌ సంపాదకుడు ఇంద్రజిత్‌ ఎస్‌. సలూజా అన్నారు. హైదరాబాద్‌తో తమకున్న ఉమ్మడి అనుబంధాన్ని పంచుకొనేవారమని భారత సంతతి అమెరికా ఫొటోగ్రాఫర్‌ మొహమ్మద్‌ జాఫర్‌ గుర్తు చేసుకొన్నారు. 



Updated Date - 2020-04-09T13:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising