ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత దౌత్యాధికారికి పాక్‌ సమన్లు

ABN, First Publish Date - 2020-07-07T13:50:49+05:30

భారత దౌత్య కార్యాలయ అధికారికి పాక్‌ సమన్లు జారీ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నికియాల్‌ సెక్టార్‌లో భారత్‌ కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్‌ ఆరోపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్‌, జూలై 6: భారత దౌత్య కార్యాలయ అధికారికి పాక్‌ సమన్లు జారీ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నికియాల్‌ సెక్టార్‌లో భారత్‌ కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్‌ ఆరోపించింది. ఈ కాల్పుల్లో తమ దేశ పౌరులు ఐదుగురు గాయపడ్డారని, వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని భారత్‌ను పాకిస్థాన్‌ కోరింది.

Updated Date - 2020-07-07T13:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising