ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘాన్‌లోని భారతీయ నిపుణులే లక్ష్యంగా పాక్‌ దాడులు !

ABN, First Publish Date - 2020-09-22T15:47:44+05:30

అఫ్ఘనిస్థాన్‌లోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ దాడులకు పాల్పడుతోందని విదేశాంగ మంత్రి వి.మురళీధరన్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విదేశాంగ మంత్రి మురళీధరన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: అఫ్ఘనిస్థాన్‌లోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ దాడులకు పాల్పడుతోందని విదేశాంగ మంత్రి వి.మురళీధరన్‌ ఆరోపించారు. 12 ఏళ్లుగా దాడులు, కిడ్నాపులతో వారిని భయబ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆయన ఈ మేర కు సమాధానమిచ్చారు. అఫ్ఘాన్‌ ప్రభుత్వ సహకారంతో వారి కుట్రలను భగ్నం చేస్తూ మన వాళ్లను కాపాడుకుంటున్నామన్నారు.  

Updated Date - 2020-09-22T15:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising