ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరిన 10లక్షల మంది భారతీయులు!

ABN, First Publish Date - 2020-08-13T04:29:04+05:30

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘వందే భారత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోంది. కాగా.. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 10లక్షల మంది భారతీయులు.. స్వదేశానికి చేరుకున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ మిషన్‌లో భాగంగా పౌర విమానయాన, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులందరినీ స్వదేశానికి చేర్చే వరకు దీన్ని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఈ మిషన్‌ను భారత ప్రభుత్వం మే 7 ప్రారంభించింది. ప్రస్తుతం ఐదో విడత ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోంది. 


Updated Date - 2020-08-13T04:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising