ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ప్ర‌వాసాంధ్రుల‌ కొవ్వొత్తుల ప్రదర్శనలు

ABN, First Publish Date - 2020-06-30T13:58:43+05:30

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతాంగం చేస్తున్న పోరాటానికి జూలై 3వ తేదీతో 200రోజులు పూర్తికానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతాంగం చేస్తున్న పోరాటానికి జూలై 3వ తేదీతో 200రోజులు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా రైతులకు సంఘీభావంగా, అమరావతి రాజధానికి మద్దతుగా అమెరికాలోని 200 నగరాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ప్రవాసాంధ్రులు ఓ ప్రకటనలో తెలిపారు. తమ హక్కుల కోసం, కేంద్రీకృత పాలన, వికేంద్రీకృత అభివృద్ధి కోసం నినదిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2020-06-30T13:58:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising