ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెక్‌ఇన్‌కు రూ.100 చార్జి చేస్తున్న ఇండిగో !

ABN, First Publish Date - 2020-10-18T13:10:43+05:30

ఇండిగో విమానయాన సంస్థ విమానాశ్రయంలో చెక్‌ ఇన్‌ చేయాలనుకునే ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.100 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 17: ఇండిగో విమానయాన సంస్థ విమానాశ్రయంలో చెక్‌ ఇన్‌ చేయాలనుకునే ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.100 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. కొవిడ్‌ నేపథ్యంలో విమానయాన శాఖ ఐదు నెలల క్రితమే ప్రయాణికులకు వెబ్‌ చెక్‌ఇన్‌ తప్పనిసరి చేసింది. వెబ్‌ చెక్‌ఇన్‌ చేస్తే ఆన్‌లైన్‌లోనే బోర్డింగ్‌ పాస్‌ జారీ చేస్తారు. వెబ్‌ చెక్‌ఇన్‌ వద్దనుకునే వాళ్ల కోసం ఇండిగో తాజాగా శనివారం నుంచి విమానాశ్రయంలో రూ.100 రుసుముతో చెక్‌ ఇన్‌కు అవకాశం కల్పిస్తోంది.   

Updated Date - 2020-10-18T13:10:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising