ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంజనీర్ల సమస్యపై కేఎస్ఈ సెక్రెటరీతో భారత రాయబారి భేటీ

ABN, First Publish Date - 2020-09-23T14:24:24+05:30

కువైట్‌లోని భారత రాయబారి సీబీ జార్జ్ ఇంజనీర్ల సమస్యపై కేఎస్ఈ(కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్) మెంబర్ సెక్రెటరీ అలీ మొహ్సేనితో మంగళవారం భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: కువైట్‌లోని భారత రాయబారి సీబీ జార్జ్ ఇంజనీర్ల సమస్యపై కేఎస్ఈ(కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్) మెంబర్ సెక్రెటరీ అలీ మొహ్సేనితో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాయబారి ప్రధానంగా ఇండియన్ ఇంజనీర్లు కువైట్‌లో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కాగా, కువైట్‌లో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లందరీ నమోదు ప్రక్రియ కొనసాగుతున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. భారతీయ ఇంజనీర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి  రాయబార కార్యాలయంలో నమోదు అవసరం అని ఈ సందర్భంగా ఎంబసీ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-09-23T14:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising