ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్టోబర్‌లో దుబాయ్ నుంచి 4 ప్రత్యేక విమానాలు..

ABN, First Publish Date - 2020-09-18T12:56:54+05:30

'వందే భారత్ మిషన్'‌లో భాగంగా అక్టోబర్‌లో దుబాయ్ నుంచి పూణేకు నాలుగు ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణే: 'వందే భారత్ మిషన్'‌లో భాగంగా అక్టోబర్‌లో దుబాయ్ నుంచి పూణేకు నాలుగు ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ విమాన సర్వీసుల ద్వారా 350 మంది భారత ప్రవాసులు పూణేకు తిరిగి రానున్నారని ఎయిరిండియా అధికారులు తెలిపారు. "ఈ నెలలో మూడు విమానాల ద్వారా 154 మందిని దుబాయ్ నుంచి పూణేకు తరలించాం. మరో విమానం సెప్టెంబర్ 24న పూణేకు రానుంది. అలాగే అక్టోబర్ మాసంలో మరో నాలుగు ప్రత్యేక విమానాలు దుబాయ్ నుంచి పూణేకు రానున్నాయి. వీటి ద్వారా 350 మంది ప్రయాణికులు పూణేకు చేరుకుంటారు. అక్టోబర్ 1, 8, 15, 22 తేదీల్లో ఈ విమానాలు పూణేకు వస్తాయి" అని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు చెప్పారు. 

Updated Date - 2020-09-18T12:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising