ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహమ్మారి బారినపడ్డ మరో నలుగురు భారతీయులు

ABN, First Publish Date - 2020-02-23T22:43:43+05:30

కరోనా (కొవిడ్-19) వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ఒక్క చైనాలోనే ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది మరణించా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా (కొవిడ్-19) వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ఒక్క చైనాలోనే ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది మరణించారు. దాదాపు 28 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. కాగా.. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న మరో నలుగురు భారతీయులు ఈ మహమ్మారి బారినపడ్డట్లు అధికారులు తెలిపారు. దీంతో నౌకలో వైరస్ బారినపడిన భారతీయుల సంఖ్య 12కు చేరింది. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో మొత్తం 3711 మంది ఉండగా.. అందులో 138 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 132 మంది అందులో పనిచేస్తుండగా.. మిగిలిన ఆరుగురు ప్రయాణికులు.

Updated Date - 2020-02-23T22:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising