ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టూరిస్టు వీసాలపై వ‌చ్చి.. బీద‌ర్‌లో త‌ల‌దాచుకున్న కజకిస్థానీలపై కేసు

ABN, First Publish Date - 2020-04-08T14:32:06+05:30

తబ్లీగీ జమాత్‌ మర్కజ్‌ సమావేశంలో పాల్గొనేందుకు టూరిస్టు వీసాలపై ఢిల్లీ వచ్చి, అక్రమంగా కర్ణాటకలోని బీదర్‌లో తలదాచుకున్న 8 మంది కజకిస్థాన్‌ పౌరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: తబ్లీగీ జమాత్‌ మర్కజ్‌ సమావేశంలో పాల్గొనేందుకు టూరిస్టు వీసాలపై ఢిల్లీ వచ్చి, అక్రమంగా కర్ణాటకలోని బీదర్‌లో తలదాచుకున్న 8 మంది కజకిస్థాన్‌ పౌరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మంగళవారం వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు.మర్కజ్‌ నుంచి వచ్చిన 10 మంది బీదర్‌వాసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వారితోపాటు కజకిస్థానీయులు రహస్యంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా, కర్ణాటకలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 175కు చేరింది. తమిళనాడులో పాజిటివ్‌ కేసుల సంఖ్య 690కి చేరింది. 

Updated Date - 2020-04-08T14:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising