ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళన కలిగిస్తున్న తాజా కథనం.. కరోనా నుంచి కోలుకున్న వారికి..!

ABN, First Publish Date - 2020-05-18T14:30:45+05:30

కరోనా ఇన్ఫెక్షన్‌ సోకితే శరీరంలోని అవయవాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ‘సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ తెలిపింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌(ఎన్‌హెచ్‌సీ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, మే 17 : కరోనా ఇన్ఫెక్షన్‌ సోకితే శరీరంలోని అవయవాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ‘సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ తెలిపింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌(ఎన్‌హెచ్‌సీ) తాజా మార్గదర్శకాలే అందుకు ఆధారమంటూ ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది. కరోనా నుంచి కోలుకున్న వారు దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చని ఆ మార్గదర్శకాల్లో ప్రస్తావించారు. కండర క్షయం, మానసిక సమస్యలతోనూ సతమతం కావొచ్చని ఎన్‌హెచ్‌సీ పేర్కొంది. 


Updated Date - 2020-05-18T14:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising