ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ సభను విజయవంతం చెయ్యండి: ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు

ABN, First Publish Date - 2020-11-26T23:04:08+05:30

ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను హైదరాబాద్ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయ్యాలని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ ప్రజలకు ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి విజ్ఞప్తి

లండన్: ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను హైదరాబాద్ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయ్యాలని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి విజ్ఞప్తి చేశారు. మన ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సభకు వస్తున్నారు కనుక హైదరాబాద్ గల్లీ గల్లీ నుండి అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై మరోసారి మన ఐక్యతను ఢిల్లీ నాయకులకు చూపించాలని అశోక్ గౌడ్ కోరారు.


Updated Date - 2020-11-26T23:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising