ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్‌ మదర్సాలో పేలుడు

ABN, First Publish Date - 2020-10-28T09:41:13+05:30

పాకిస్థాన్‌లోని పెషావర్‌ నగరంలోని ఓ మదర్సాలో మంగళవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెషావర్‌, అక్టోబరు 27: పాకిస్థాన్‌లోని పెషావర్‌ నగరంలోని ఓ మదర్సాలో మంగళవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు మృతి చెందగా 120 మంది గాయపడ్డారు. ఈ మదర్సాల్లోని విద్యార్థులంతా 7-11 ఏళ్లలోపు చిన్నారులే. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు చిన్నారులు ఖురాన్‌ చదువుతుండగా మదర్సాలోని మసీదు గోడ వద్ద ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  

Updated Date - 2020-10-28T09:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising