ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీలో కాల్పుల క‌ల‌క‌లం.. ఆరుగురు మృతి !

ABN, First Publish Date - 2020-05-28T15:43:02+05:30

సౌదీ అరేబియాలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాధ్: సౌదీ అరేబియాలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. అసిర్ రీజియ‌న్‌లో యెమెనీ బోర్డ‌ర్ వద్ద జ‌రిగిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయార‌ని సౌదీ పోలీసులు తెలిపారు. మ‌రో ముగ్గురు సౌదీ పౌరులు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అల్ అమ్వాహ్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని, దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని సౌదీ అరేబియా పోలీసులు వెల్ల‌డించారు.   

Updated Date - 2020-05-28T15:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising