ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2 నెలల్లో 16 వేల మంది ప్రవాసుల రాక: ఏపీఎన్నార్టీఎస్‌

ABN, First Publish Date - 2020-07-19T14:39:24+05:30

వందేభారత్‌ మిషన్‌లో భాగంగా రాష్ట్రానికి గత 2నెలల్లో 16వేల మంది ప్రవాసులు ప్రత్యేక విమానాల్లో వచ్చినట్లు ఏపీఎన్నార్టీఎస్‌ అధ్యక్షుడు మేడపాటి ఎస్‌.వెంకట్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వందేభారత్‌ మిషన్‌ కింద ఏపీఎన్నార్టీ కీలకపాత్ర

అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): వందేభారత్‌ మిషన్‌లో భాగంగా రాష్ట్రానికి గత 2నెలల్లో 16వేల మంది ప్రవాసులు ప్రత్యేక విమానాల్లో వచ్చినట్లు ఏపీఎన్నార్టీఎస్‌ అధ్యక్షుడు మేడపాటి ఎస్‌.వెంకట్‌ తెలిపారు. విదేశాల్లో ఇరుక్కుపోయిన ప్రవాసులను తీసుకొచ్చేందుకు ఏపీఎన్నార్టీఎస్‌ కీలకపాత్ర పోషించిందన్నారు. వారిని క్వారంటైన్‌లోకి తీసుకెళ్లేందుకు, సదుపాయాలు కల్పించేందుకు తమ బృందాలు పనిచేశాయన్నారు. 

Updated Date - 2020-07-19T14:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising