ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వదేశానికి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్న అమెరికన్లు.. భార‌త్‌లోనే ఉంటామని..

ABN, First Publish Date - 2020-04-08T13:22:25+05:30

భారత్‌లో చిక్కుకున్న అమెరికన్లు తమ దేశానికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా విజృంభణతో స్వదేశానికి 

వెళ్లేందుకు అమెరికన్ల వెనకడుగు

అమెరికాకు వెళ్లం.. భారత్‌లోనే సురక్షితం 

స్వదేశానికి వెళ్లేందుకు అమెరికన్ల వెనకడుగు 

శంషాబాద్‌ నుంచి అమెరికాకు 99 మంది 

ఇదే చివరి అవకాశం.. ఇప్పుడే రండి: అమెరికా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: భారత్‌లో చిక్కుకున్న అమెరికన్లు తమ దేశానికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అక్కడ కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో భారత్‌లో ఉండడమే మంచిదని అమెరికన్లు భావిస్తున్నారు. స్వదేశానికి వెళ్లాలన్న నిర్ణయాన్ని ఇప్పటికే అనేక మంది అమెరికన్లు వెనక్కి తీసుకున్నారని కాన్సులర్‌ వ్యవహారాల డిప్యూటీ సహాయ కార్యదర్శి ఇయాన్‌ బ్రౌన్‌లీ తెలిపారు.


విదేశాల్లో చిక్కుకున్న అమెరికన్లను స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, అక్కడే ఉండదల్చుకుంటే వారి ఇష్టమని బ్రౌన్‌లీ వెల్లడించారు. కాగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో తెలంగాణలో చిక్కుకున్న 99 మంది అమెరికా పౌరులను మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఏ-320 ఎయిర్‌ ఇండియా విమానంలో అమెరికాకు తరలించారు.

Updated Date - 2020-04-08T13:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising