ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్‌-ఖాయిదా జవహరి మృతి

ABN, First Publish Date - 2020-11-21T13:30:25+05:30

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖాయిదా చీఫ్‌ అయ్మాన్‌ అల్‌-జవహరి మృతిచెందాడు. అధికారికంగా అల్‌-ఖాయిదా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇక ఉగ్ర సంస్థ చరిత్ర పరిసమాప్తి?

కాబూల్‌, నవంబరు 20: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖాయిదా చీఫ్‌ అయ్మాన్‌ అల్‌-జవహరి మృతిచెందాడు. అధికారికంగా అల్‌-ఖాయిదా తరఫున ఎలాంటి ప్రకటన వెలువడకున్నా.. అతను అఫ్ఘానిస్థాన్‌లో నెల క్రితం చనిపోయాడని, అతడిది సహజమరణమని తెలుస్తోంది. ఒసామా-బిన్‌-లాడెన్‌ 1980లో జవహరితో కలిసి పాకిస్థాన్‌లోని పెషావర్‌లో అల్‌-ఖాయిదాను స్థాపించాడు. ఈ సంస్థ 2001 సెప్టెంబరు 11న (9/11) అమెరికా ట్విన్‌ టవర్స్‌ పేలుళ్లకు పాల్పడ్డ విషయం తెలిసిందే. 2011లో పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఒసామా-బిన్‌-లాడెన్‌ను అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఆ తర్వాత అల్‌-ఖాయిదాకు చీఫ్‌గా జవహరి వ్యవహరించాడు. అయితే.. ఇప్పుడు జవహరి మరణంతో అల్‌-ఖాయిదా చరిత్ర పరిసమాప్తమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-11-21T13:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising