ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లండన్‌కు ప్రత్యేక విమానాల్ని న‌డ‌ప‌నున్న ఎయిరిండియా.. కార‌ణ‌మిదే

ABN, First Publish Date - 2020-04-03T13:47:12+05:30

కరోనా కారణంగా భారత్‌లో ఆగిపోవాల్సి వచ్చిన బ్రిటన్‌ వాసుల్ని వారి స్వదేశానికి తరలించేందుకు లండన్‌కు ప్రత్యేక విమానాల్ని నడపాలని ఎయిర్‌ ఇండియా (ఏఐ) నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కారణంగా భారత్‌లో ఆగిపోవాల్సి వచ్చిన బ్రిటన్‌ వాసుల్ని వారి స్వదేశానికి తరలించేందుకు లండన్‌కు ప్రత్యేక విమానాల్ని నడపాలని ఎయిర్‌ ఇండియా (ఏఐ) నిర్ణయించింది. ఈ శనివారం నుంచి ఏడో తేదీ వరకూ నాలుగుసార్లు విమానాలు తిరగనున్నట్లు ప్రకటించింది. అయితే.. అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి తీసుకురావడం లేదని.. తిరుగుప్రయాణంలో విమానాలు ఖాళీగా వస్తాయని ఏఐ తెలిపింది.

Updated Date - 2020-04-03T13:47:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising