ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వందే భారత్ మిషన్’లో భాగంగా నిన్న ఒక్కరోజే..!

ABN, First Publish Date - 2020-07-12T22:33:21+05:30

కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మిషన్‌లో భా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మిషన్‌లో భాగంగా నిన్న ఒక్క రోజే సుమారు 5,746 మంది భారతీయులు స్వదేశానికి చేరినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్ధీప్ సింగ్ పూరి.. ట్విట్టర్‌లో వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా షార్జా, బహ్రెయిన్, మస్కట్, దుబాయ్, కౌలాలంపూర్, న్యూయార్క్, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, లండన్, సింగపూర్, దోహా, టొరంటో తదితర ప్రాంతాల్లో చిక్కుకున్న  దాదాపు 5,746 మంది భారతీయులు శనివారం రోజు  ఇండియాకు చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను మే 7న ప్రారంభించింది. జూలై 3 నుంచి నాలుగో విడత ‘వందే భారత్ మిషన్’ప్రారంభమైంది. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 


Updated Date - 2020-07-12T22:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising