ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైజీరియాలో అపహరణకు గురైన 344 మంది విద్యార్థుల విడుదల

ABN, First Publish Date - 2020-12-19T13:05:54+05:30

వాయువ్య నైజీరియాలో సాయుధ వ్యక్తులు గత వారం అపహరించుకువెళ్లిన 344 మంది పాఠశాల విద్యార్థులను విడిచిపెట్టినట్లు కత్సినా రాష్ట్ర గవర్నర్‌ అమిను బెల్లో మసారి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుగురి(నైజీరియా), డిసెంబరు 18: వాయువ్య నైజీరియాలో సాయుధ వ్యక్తులు గత వారం అపహరించుకువెళ్లిన 344 మంది పాఠశాల విద్యార్థులను విడిచిపెట్టినట్లు కత్సినా రాష్ట్ర గవర్నర్‌ అమిను బెల్లో మసారి చెప్పారు. విద్యార్థులను భద్రతా అధికారులకు అప్పగించినట్లు నైజీరియన్‌ టీవీలో గురువారం ప్రకటించారు. కాన్కరా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలపై జిహాదీ గ్రూప్‌ గత శుక్రవారం దాడి చేసి, విద్యార్థులను అపహరించుకుపోయింది. 

Updated Date - 2020-12-19T13:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising