ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైదిక వ్యవసాయంపై చర్చ.. అందరూ ఆహ్వానితులే

ABN, First Publish Date - 2020-10-17T18:00:35+05:30

నగరంలోని రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ఆధ్వర్యంలో ‘వైదిక వ్యవసాయం’పై చర్చా కార్యక్రమం జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ఆధ్వర్యంలో ‘వైదిక వ్యవసాయం’పై చర్చా కార్యక్రమం జరగనుంది. వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద గారి నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమంలో కృషి భారతం ట్రస్ట్ వ్యవస్థాపకులు కౌటిల్య కృష్ణన్, వీఐహెచ్ఈ అధ్యాపకులు బాలాజీ సుకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ నెల 18న ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు చర్చ జరగనుంది. జూమ్ యాప్ ద్వారా చర్చావేదికను పంచుకోవచ్చని వీఐహెచ్ఈ తెలిపింది. 



Updated Date - 2020-10-17T18:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising