ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాక్షేమమే ప్రధానం

ABN, First Publish Date - 2020-10-02T07:03:24+05:30

రాజకీయ నాయకులకి, అధికార స్థానాల్లో ఉన్న వారికి ఉపయోగపడే ఒక మంచి మాటను భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి చెప్పారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజకీయ నాయకులకి, అధికార స్థానాల్లో ఉన్న వారికి ఉపయోగపడే ఒక మంచి మాటను భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి చెప్పారు. 


ధరణి ధేనువు బిదుకంగ దలచితేని

జనుల బోషింపు మధిప వత్సముల మాడ్కి

జనులు పోషింపబడుచుండ జగతి కల్ప

లత తెరంగున సకల ఫలంబులొసగు


భూమి మొత్తాన్ని గోవులా భావించాలి. గోవు పాలు పితకాలంటే ముందుగా దూడను పాలు తాగనివ్వాలి. దూడ తాగగా మిగిలిన పాలు పితుక్కోవాలి. అలాగే ప్రజలను ముందుగా వాళ్ళ పంటలను అనుభవించనివ్వాలి. వాళ్ళను ఆస్వాదించనివ్వాలి. తరువాతే వసూలు చేసుకోవాలి. ప్రజలను మోసం చేసి సంపాదిద్దామని చూడకూడదు. ప్రజలు దూడల్లాంటివారు. ఈ భూమండలం ధేనువులాంటిది. ఆ భూమండలాన్ని పరిపాలించాలంటే దూడను ముందుగా పాలు తాగనిచ్చినట్టు, ప్రజలను వాళ్ళ సంపదలను వాళ్ళే అనుభవించనివ్వాలి. అప్పుడు భూమి కల్పలతలా అన్ని కోరికలు తీరుస్తుంది.

- డా. గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-10-02T07:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising