ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధేయతే గీటురాయి

ABN, First Publish Date - 2020-07-31T04:51:05+05:30

దేవుడి పట్ల విధేయంగా ఉండడమే విశ్వాసం. ఏసు ప్రభువు తనను భువిపైకి పంపిన తన తండ్రికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవుడి పట్ల విధేయంగా ఉండడమే విశ్వాసం. ఏసు ప్రభువు తనను భువిపైకి పంపిన తన తండ్రికి... అంటే దైవానికి జీవితపర్యంతం విఽధేయుడిగా మెలిగాడు. విశ్వాసులు ఎంత విధేయతతో ఉండాలో ఆచరించి చూపించాడు. దైవాభీష్టానికి విరుద్ధంగా ఏనాడూ ఆయన వ్యవహరించలేదు. ‘‘ఎవరైతే నా ఆజ్ఞలను ఆమోదించి, వాటికి విధేయంగా ఉంటారో వారిని నేను ప్రేమిస్తాను. ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు. కనుక నా తండ్రి (దైవం) వారిని ప్రేమిస్తాడు. నేను వారిని ప్రేమిస్తాను. వారిలో ప్రతి ఒక్కరికీ నన్ను నేను ఆవిష్కరించుకుంటాను’’ (యోహాను సువార్త 14:21) అని ఆయన ప్రకటించాడు.


దేవుడి ప్రేమను పొందాలంటే మొక్కవోని విశ్వాసం, అచంచలమైన విధేయత ఉండాలి. తన ప్రియ పుత్రుడైన ఏసు ప్రభువు ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి. ఏ మాత్రం సందేహించకుండా, సంకోచించకుండా ఆయన చూపిన మార్గంలో నడవాలి. అటువంటి విధేయతే విశ్వాసానికి గీటురాయి. 

Updated Date - 2020-07-31T04:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising