ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ వేళ.. రాజధానిలో యువకుడిని కొట్టి.. మూత్రం తాపించిన పోలీసులు

ABN, First Publish Date - 2020-04-01T04:17:29+05:30

కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కూడా రోట్లపై తిరుగుతున్న వారిపై పలుప్రాంతాల్లో పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. అయితే మంగళవారమే తొలి కరోనా కేసు నమోదు చేసుకున్న జార్ఖండ్‌లో పోలీసులు హద్దుమీరి ప్రవర్తించారు. రాష్ట్ర రాజధాని రాంచీలో రోడ్డుపైకి వచ్చిన ఓ యువకుడిని చావబాదారు. ఆపై బలవంతంగా ఆ యువకుడితో మూత్రం తాపించారు. హిందిపిరి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూసింది. ఆ వీడియోలు తనను క్షమించాలని ఆ యువకుడు వేడుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ.. ఆ పోలీసులను సస్పెండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.

Updated Date - 2020-04-01T04:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising