ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మసీదు శంకుస్థాపనకు నేను వెళ్లను: యోగి

ABN, First Publish Date - 2020-08-08T07:15:29+05:30

ఉత్తరప్రదేశ్‌కు తాను ముఖ్యమంత్రినే అయినా.. అయోధ్యలో నిర్మించే మసీదు శంకుస్థాపనకు వెళ్లనంటూ యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ, ఆగస్టు 7: ఉత్తరప్రదేశ్‌కు తాను ముఖ్యమంత్రినే అయినా.. అయోధ్యలో నిర్మించే మసీదు శంకుస్థాపనకు వెళ్లనంటూ యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నెల 5న అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని మోదీ చేతులమీదుగా జరిగిన భూమిపూజకు యోగి హాజరైన విషయం తెలిసిందే. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ‘ముఖ్యమంత్రిగా అందరి విశ్వాసాలను, అన్ని మతాలను గౌరవిస్తాను. కానీ.. ఓ యోగిగా, ఓ హిందువుగా మసీదు శంకుస్థాపనకు నేను హాజరు కాలేను’ అని ఆదిత్యనాథ్‌ అన్నారు. దీనిపై ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం యోగి వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించింది. 


Updated Date - 2020-08-08T07:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising