ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కుమార్తెకూ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ..

ABN, First Publish Date - 2020-08-03T22:07:22+05:30

ఇదిలా ఉంటే.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తనను కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమార్తె పద్మావతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆమె మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. యడియూరప్పకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనకు అదే ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. యడియూరప్ప కుమారుడు విజయేంద్రకు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తనను కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి కరోనా టెస్టులు చేయించుకోవాలని సీఎం యడియూరప్ప సూచించారు.

Updated Date - 2020-08-03T22:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising