ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ప్రముఖ రచయిత మృతి

ABN, First Publish Date - 2020-05-20T00:55:12+05:30

కరోనా మహమ్మారికి ప్రముఖ మరాఠీ రచయిత రత్నాకర్ మట్కారీ బలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా మహమ్మారికి ప్రముఖ మరాఠీ రచయిత రత్నాకర్ మట్కారీ బలయ్యారు. 81ఏళ్ల రత్నాకర్ కరోనాతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మరాఠీలో చిన్నపిల్లల కోసం ఎన్నో రచనలు చేసిన ఆయన.. జాతీయ అవార్డు పొందిన దర్శకుడు, నిర్మాత. ముంబైలోని భోయివాడా స్మశాన వాటికలో సోమవారం నాడు ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తన రచనాకాలంలో చిన్న పిల్లల కోసం 39 నాటికలు, 20 కథల పుస్తకాలు, 13 నవలలు, 16 నాటకాలను రత్నాకర్ రచించారు.

Updated Date - 2020-05-20T00:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising