ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2020.. అంతర్గత ఆవిష్కరణల ఏడాది

ABN, First Publish Date - 2020-12-01T07:43:41+05:30

కొవిడ్‌ మహమ్మారితో ప్రపంచానికి భారత శక్తి తెలిసి వచ్చిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ‘మనోరమ ఇయర్‌ బుక్‌-2021’ కోసం మోదీ ‘ఆత్మనిర్భర్‌-మారుతున్న భారత్‌’ అనే శీర్షికతో సోమవారం ప్రత్యేక వ్యాసం రాశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రపంచానికి భారత శక్తి తెలిసింది: మోదీ


న్యూఢిల్లీ, నవంబరు 30: కొవిడ్‌ మహమ్మారితో ప్రపంచానికి భారత శక్తి తెలిసి వచ్చిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ‘మనోరమ ఇయర్‌ బుక్‌-2021’ కోసం మోదీ ‘ఆత్మనిర్భర్‌-మారుతున్న భారత్‌’ అనే శీర్షికతో సోమవారం ప్రత్యేక వ్యాసం రాశారు. ‘‘2020ను బయటి శక్తులు కలిగించిన అంతరాయంగా కొందరు భావిస్తున్నారు. నేను మాత్రం దీన్ని అంతర్గత ఆవిష్కరణల ఏడాదిగా చూస్తున్నాను. సంక్షోభ సమయంలో దేశంలోని పేదలు-ధనవంతులు, యువత-వృద్ధులు, గ్రామీణులు-పట్టణవాసులు చూపిన బాధ్యత, క్రమశిక్షణ, సహనం, నిబంధనల అమలుతో ప్రపంచాన్ని నివ్వెర పరిచారు. ప్రతికూలత.. బలాన్ని పెంచుకోవడమే కాదు.. మన సహజ స్వభావాన్ని బయటికి తీసుకొస్తుంది. ఈ మహమ్మారి దేశ ప్రజల్లోని జాతీయ స్వభావాన్ని తెరపైకి తెచ్చింది’’ అని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీ కోసం దేశంలోని పలు ఫార్మా కంపెనీలు కష్టపడుతున్నాయని ప్రధాని తెలిపారు. 

Updated Date - 2020-12-01T07:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising