ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోయిన వారికి ఉద్యోగాలు.. జీతం!.. వెలుగులోకి స్కామ్!

ABN, First Publish Date - 2020-09-03T01:01:29+05:30

భారత్‌లో నిరుద్యోగిత పెరిగిపోతోందని ఓ పక్క సర్వేలు చెప్తుంటే.. గుజరాత్‌లో మాత్రం చనిపోయిన వారికి కూడా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అర్థం కాలేదా? అయితే ఇది చదవాల్సిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: భారత్‌లో నిరుద్యోగిత పెరిగిపోతోందని ఓ పక్క సర్వేలు చెప్తుంటే.. గుజరాత్‌లో మాత్రం చనిపోయిన వారికి కూడా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అర్థం కాలేదా? అయితే ఇది చదవాల్సిందే. గుజరాత్‌లోని బానస్కంత ప్రాంతంలో ఓ ఐదుగురికి కేంద్ర ప్రభుత్వ పథకం ఎమ్‌జీఎన్ఆర్ఈజీఏ కింద ఉద్యోగాలు లభించాయి. వీరంతా జీతాలు కూడా తీసుకుంటున్నారు. 


కాకపోతే దీనిలో ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ ఐదుగురూ 2016-19 మధ్యకాలంలోనే మృతిచెందారు. బాలుంద్రా గ్రామంలో వడ్గం లెజిస్లేటర్ జిగ్నేష్ మేవానీ, స్థానిక యాక్టివిస్ట్ కిరణ్ పార్మర్ ఈ స్కామ్‌ను బయటపెట్టారు. ‘ఇలా పేదల డబ్బును చాలాకాలంగా అధికారులు దోచుకుంటున్నారు. వీరిని కచ్చితంగా శిక్షించాల్సిందే’ అని మేవానీ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-03T01:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising