ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిషికేశ్‌లో నగ్నంగా వీడియో తీసి.. షేర్ చేసిన యువతి!

ABN, First Publish Date - 2020-08-30T01:14:55+05:30

భారత్‌లోని అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఉత్తరప్రదేశ్‌లోని రిషికేశ్ ఒకటి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిషికేశ్: భారత్‌లోని అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఉత్తరప్రదేశ్‌లోని రిషికేశ్ ఒకటి. అలాంటి రిషికేశ్‌లోని లక్ష్మణ్ ఝూలా వద్ద ఓ యువతి నగ్నంగా వీడియో షూట్ చేసింది. అంతటితో ఆగకుండా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీన్ని చూసిన గజేంద్ర సాజ్వాన్ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తంచేశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు.. సదరు ఫ్రెంచి యువతిని అరెస్టు చేశారు. ఎందుకిలా చేశావని ఆమెను ప్రశ్నించగా.. నగ్నంగా వీడియో తీయడం భారత్‌లో నేరమని తనకు తెలియదని చెప్పిందట. ఆ తర్వాత బెయిలుపై ఆమెను విడుదల చేశారు.

Updated Date - 2020-08-30T01:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising