ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అని తల్లీబిడ్డలను వేరు చేశారు.. తీరా చూస్తే..

ABN, First Publish Date - 2020-07-14T03:05:55+05:30

ఓ గర్భవతికి కరోనా అని నిర్ధారించిన వైద్యులు ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను వేరు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: ఓ గర్భవతికి కరోనా అని నిర్ధారించిన వైద్యులు ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను వేరు చేశారు. బిడ్డకు పాలు పట్టడానికి కూడా ఆ తల్లికి అనుమతి ఇవ్వలేదు. అలా చేస్తే ఆ పసిబిడ్డకు కరోనా సోకే ప్రమాదముందని వైద్యులు భావించారు. అయితే ఆ తర్వాత ఆమెకు కరోనా లేదని తేలింది. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది. దీనిపై ఆస్పత్రి వైద్యులు స్పందించారు. అదే పేరుతో ఉన్న మరో గర్భవతికి కరోనా ఉందని, దీంతో సిబ్బంది పొరబడ్డారని పేర్కొన్నారు. అంతేగాక ఒకేరోజున ఆ మహిళలిద్దరూ ప్రసవించడంతో సిబ్బంది పొరబడినట్లు తెలిపారు.

Updated Date - 2020-07-14T03:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising