ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్...ముగ్గురు హతం

ABN, First Publish Date - 2020-09-17T12:30:51+05:30

జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లోని బాటమాలో ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ స్థానిక మహిళతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లోని బాటమాలో ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ స్థానిక మహిళతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ లోని ఫిర్దౌజాబాద్ బాటమాలో ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర గురువారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు శ్రీనగర్ పోలీసులు సీఆర్ పీఎఫ్ జవాన్లతో కలిసి గాలింపు ప్రారంభించారు. జవాన్లు ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ లో కౌసర్ అనే స్థానిక మహిళ హతమైంది. ఈ కాల్పుల్లో మరో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారు.  సీఆర్ పీఎఫ్ డిప్యూటీ కమాండర్ గాయపడ్డారు. గాయపడిన డిప్యూటీ కమాండరును ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలానికి అదనపు బలగాలను రప్పించి గాలిస్తున్నారు.

Updated Date - 2020-09-17T12:30:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising