ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 5400 రెమ్‌డెసివిర్‌ను రూ. 20 వేలకు విక్రయిస్తున్న వ్యక్తులకు బేడీలు

ABN, First Publish Date - 2020-07-12T00:28:04+05:30

కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధానే: కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులకు మహారాష్ట్రలోని థానే పోలీసులు అరదండాలు వేశారు. ఔషధాన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు సాయిబాబా నగర్ ప్రాంతానికి చెందిన సోను దర్శి (25), రోడ్రిగ్స్ రౌల్ (31)లను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నాలుగు ఇంజక్షన్ వయల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెమ్‌డెసివిర్ అసలు ధర రూ. 5,400 కాగా, వీరు ఒక్కో వయల్‌ను రూ. 20 వేలకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-12T00:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising